ఈ కవిత కి సందర్బం ..
ఇద్దరు అమ్మాయి,అబ్బాయి ఫోనులో పరిచయం.అబ్బాయి..అమ్మాయికి అబ్బాయితన ప్రేమ విషయం చెప్పుతాడు.
అప్పుడు
అప్పుడు
అమ్మాయి:నా గురుఇంచినీకు ఏమి తెలుసు..నేను ఎవేరో నీకు తెలుసా..అని అడిగింది.
అబ్బాయి.:అవును నువ్వు ఎవేరో నాకు తెలియదు..నీ మోము నాకు తెలియదు..
కానీ..నువ్వు అని ఈ కవితరుపంలో చెప్పుతాడు.
నా ...............
ఊసులు ఉయాలాకి మలయమారుతం ..
ఆశల అవని అందించే నా పాలిట వరం.
మాటల గారడితో నన్ను మాయ చేసే మకరందం.
నాలోని భావాలకు కలం ఇచ్చి వాటిని అక్షరాలుగా మార్చిన ప్రేమపుస్తకం.
ఎందుకు నా జీవితం అను ప్రశ్నకు సమాదానం ...
ఎవరికోసం నా జనననం అన్నా నాలోని నిరాశకి ఆశాజనకం.
నా జీవితపు నిఘుమ్తువులో ప్రేమ కి అర్ధం.
నీ కోసం చచ్చిపోగలనుఅన్నానా గుండె దేర్యం.
నా మాతృమూర్తి తరవాత నా హృదయంలో రెండవ స్థానం ..
నువ్వే అని తెలుసా నా ప్రాణం .
నువ్వు కాదు అంటే నాకు తెలుసు మరణమే నా గమ్యం.
అందుకే దయచేసి చూపించు నీ వదనం.
ఇంక చాలించు నీ మాటలతో చేసి నా మనస్సు మదనం.

